మధ్యప్రదేశ్: వార్తలు
Ramleela: దసరా కాదు.. హోలీ రోజునే 'రామ్లీలా': గ్వాలియర్లో అరుదైన ఆచారం
దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో 'రామ్లీలా' నాటక ప్రదర్శనలు జరుగుతుంటాయి.
Shia Muslims protest: ఖమేనీ మృతి.. లక్నో నుంచి హైదరాబాద్ వరకు షియా ముస్లింల నిరసనలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో మృతి చెందడంతో భారత దేశవ్యాప్తంగా షియా ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Goa: గోవా విహారయాత్రలో తీవ్ర విషాదం.. అద్దె థార్ ఢీకొని కారులోని 65 ఏళ్ల పర్యాటకుడి మృతి
గోవా విహారయాత్ర ఒక కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
British Loan Dispute: 109 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బ్రిటీష్ అప్పు.. భారతీయుడి మనవడి నోటీసు..!
ఒకప్పుడు "రవి అస్తమించని సామ్రాజ్యం"గా పేరొందిన బ్రిటీష్ సామ్రాజ్యం, ఓ భారతీయుడి వద్ద నుంచి అప్పు తీసుకుంది.
Indore: హత్య తర్వాత తాంత్రిక పూజలు: ఇండోర్ ఎంబీఏ విద్యార్థిని కేసులో సంచలన వివరాలు
ఇండోర్ (మధ్యప్రదేశ్)లోని ఒక నివాసంలో ఎంబీఏ చదువుతున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
Netherlands: తక్కువ స్టార్చ్, తక్కువ షుగర్.. మార్కెట్లోకి కొత్త రకం ఆలుగడ్డలు
అన్ని రకాల వంటల్లో సులభంగా కలిసిపోయే బంగాళాదుంపలు అంటే చాలామందికి ప్రత్యేకమైన మక్కువే ఉంటుంది.
Satgarh Fort: మధ్యప్రదేశ్లోని సత్గఢ్ కోట.. మునిగిపోయిన చారిత్రక సంపద
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖాన్పుర్ గ్రామం ఒకప్పుడు 100కి పైగా కుటుంబాలు నివసించే, పంట భూములతో పరిపూర్ణంగా ఉన్న గ్రామంగా ఉండేది.
UGC Regulations: UGC కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా మూడో రోజు నిరసనలు.. ఫిబ్రవరి 1న భారత్ బంద్కు పిలుపు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త రెగ్యులేషన్స్-2026ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉత్తరప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు మూడో రోజూ కొనసాగాయి.
Google: మారుమూల కాలేజీ నుంచి గూగుల్ వరకు… టైర్-3 విద్యార్థినీ సక్సెస్ స్టోరీ వైరల్!
మారుమూల ప్రాంతంలోని టైర్-3 కళాశాలలో అనేక అడ్డంకుల మధ్య చదువు పూర్తి చేసి, చివరికి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్లో ఉద్యోగం సాధించిన తన ప్రయాణాన్ని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్గా మారింది.
Porsche Taycan: మంటల్లో కాలిపోయిన రూ.1.67 కోట్ల విలువైన పోర్షే టాయకాన్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు : వీడియో వైరల్
ఇంటర్నెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు మంటల్లో చిక్కుకున్న వీడియోలు తరచూ కనిపిస్తున్నాయి.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖర్గోన్ జిల్లాలో విషాదం.. నాలుగు రోజుల్లో 200కు పైగా చిలుకలు మృతి
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున 200కు పైగా చిలుకలు మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు.
Madhyapradesh: మధ్యప్రదేశ్లో వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్ తీసుకున్న పులి
మధ్యప్రదేశ్లో ఓ గ్రామంలో పులి కలకలం సృష్టించిన ఘటన జరిగింది.
Madhya Pradesh: అదృష్టం అంటే వీళ్లదే.. 15.34 క్యారెట్ రత్నమాణిక్యం దొరికింది..
ఆర్థికంగా వెనకబడిన, తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో కష్టపడుతున్న ఇద్దరు యువకులకు అదృష్ట లక్ష్మి తలుపుతట్టింది.
Al Falah University: మధ్యప్రదేశ్లో అల్-ఫలా ఛైర్మన్ జావెద్ సిద్దిఖీ అక్రమ నిర్మాణాలు..!
దిల్లీ బాంబు దాడి కేసు నేపథ్యంలో అల్-ఫలా యూనివర్సిటీ పేరు వరుసగా వార్తల్లో నిలుస్తోంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఆయుర్వేద దగ్గు సిరప్ తాగి.. ఆరు నెలల శిశువు మృతి
చింద్వారా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోహి మినోటే అనే ఆరు నెలల చిన్నారి, ఆయుర్వేద దగ్గు సిరప్ తాగిన కొద్ది గంటలకే మృతి చెందింది.
Rohini Kalam: క్రీడా ప్రపంచంలో ఘోర విషాదం .. జియు-జిట్సు క్రీడాకారిణి రోహిణి కలాం ఆత్మహత్య
భారత క్రీడా రంగాన్ని షాక్కు గురిచేసే సంఘటన చోటుచేసుకుంది.
Madhya Pradesh:మధ్యప్రదేశ్లో దీపావళి వేళ విషాదం.. దేశీ బాణాసంచా తుపాకీ వల్ల కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు
దీపావళి సందర్భంగా మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Madhyapradesh: మధ్యప్రదేశ్లో తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా 30 అడుగులు కూలిన భారీ రోడ్డు..!
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని బిల్ఖేరియాలో పెద్ద ప్రమాదం తప్పింది.
Cough Syrup Tragedy: కోల్డ్రిఫ్ దగ్గుమందుతో మరణాలు.. ఆ ఫార్మా కంపెనీ మూసివేత!
'కోల్డ్రిఫ్' దగ్గుమందు (Cough Syrup Row) వల్ల మధ్యప్రదేశ్లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
GP Mehra: మధ్యప్రదేశ్లో రిటైర్డ్ పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో లోకాయుక్త దాడులు..నగదు,కిలోల కొద్దీ బంగారం,వెండి స్వాధీనం
మధ్యప్రదేశ్లో ఓ రిటైర్డ్ ప్రభుత్వ అధికారి ఇంట్లో జరిగిన లోకాయుక్త దాడులు పెను సంచలనం సృష్టించాయి.
'killer' cough syrup: వామ్మో తయారీ మరీ ఇంత ఘోరంగానా? 'కిల్లర్' దగ్గు సిరప్ తయారీలో అక్రమ రసాయనాలు,350 ఉల్లంఘనలు
మధ్యప్రదేశ్,రాజస్థాన్ రాష్ట్రాల్లో "కోల్డ్రిఫ్"(Coldrif)దగ్గు మందు వాడిన తర్వాత పలు చిన్నారులు మరణించిన సంఘటనపై తీవ్ర దర్యాప్తు జరుగుతోంది.
Coldrif Syrup: కోల్డ్రిఫ్ విషాదం.. 11 మంది చిన్నారుల మృతి!
మధ్యప్రదేశ్లోని చింద్వారాలో చోటుచేసుకున్న విషాదకర ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కోల్డ్రిఫ్ సిరప్ వాడకంతో 11 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
Tomato virus: మధ్యప్రదేశ్లో టమాటా వైరస్ కలకలం.. 12 సంవత్సరాల లోపు పిల్లలలో వ్యాప్తి
మధ్యప్రదేశ్లో "టమోటా వైరస్" (Tomato virus) కలకలం సృష్టిస్తోంది.
Madhya Pradesh: టీచర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించిన విద్యార్థి.. ఎందుకంటే?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘోర ఘటన స్థానికులను కలవరపరిచింది.
India hits JACKPOT: భారత్ జాక్పాట్? భారీ బంగారు నిక్షేపాలను గుర్తించిన జీఎస్ఐ
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లాలోని సిహోర తాలూకా పరిధిలో బేలా,బినైకా అనే గ్రామాల మధ్య బంగారు నిక్షేపాల ఉనికిని గుర్తించారు.
No helmet - No petrol: 'నో హెల్మెట్.. నో పెట్రోల్'.. ఇండోర్ లో ఆగస్టు 1 నుంచే అమలు!
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా పరిపాలన యంత్రాంగం కీలక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో 23,000 మంది మహిళలు, బాలికల అదృశ్యం!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 23,000 మందికిపైగా మహిళలు,బాలికలు అదృశ్యమయ్యారని, అలాగే మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలకు సంబంధించి 1,500 మందికిపైగా నిందితులు ఇప్పటికీ పరారీలో ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది.
Swachh Survekshan Awards: 'క్లీన్ సిటీ'గా ఎనిమిదోసారి ఇండోర్.. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు అందజేసిన రాష్ట్రపతి ముర్ము
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం మరోసారి పరిశుభ్రతలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
Gang rape: మధ్యప్రదేశ్లో నిర్భయ తరహా దారుణ ఘటన.. గిరిజన మహిళపై కామాంధుల హత్యాచారం
మధ్యప్రదేశ్లో నిర్భయ తరహా దారుణ ఘటన చోటు చేసుకుంది.
Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం
ఆర్మీలో సేవలందిస్తున్న కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ మంత్రి కున్వర్ విజయ్ షాపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Sophia Qureshi: కర్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్థాన్తో జరిగిన యుద్ధంపై మీడియాకు వివరాలు వెల్లడించిన సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీ గురించి మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Vinay Narwal: భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్యపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయి తీవ్రశోకంలో మునిగిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్పై ఓనీచుడు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆగ్రహానికి గురయ్యాడు.
MP: ఆస్పత్రిలో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది.. వైద్యులపై సస్సెన్షన్ వేటు
మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మానవత్వాన్ని మరిచే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
cheetahs: బోట్స్వానా నుండి భారతదేశానికి ఎనిమిది చిరుతలు.. మొదటి నాలుగు మేలో..
దక్షిణ ఆఫ్రికాలోని బోట్స్వానా దేశం నుంచి మరో ఎనిమిది చిరుత పులులు భారత్కు రానున్నాయి.
Madhya Pradesh: భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీపై దాడి.. రెండు వర్గాల మధ్య ఘర్షణ
భారత క్రికెట్ జట్టు 12 సంవత్సరాల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
Coal Mine: మధ్యప్రదేశ్లో బొగ్గు గనిలో కూలిన పైకప్పు.. ముగ్గురు మృతి
ఓ బొగ్గు గనిలో అకస్మాత్తుగా పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో గనిలో పనిచేస్తున్న కార్మికుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Supreme Court: అంధులకు న్యాయ సేవలో చోటు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు
న్యాయ సేవలో చేరాలనుకునే దృష్టిలోపం ఉన్నవారికి సుప్రీం కోర్టు పెద్ద ఊరటనిచ్చింది.
Mohan Yadav: మధ్యప్రదేశ్ రైతులకు శుభవార్త.. రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్
మధ్యప్రదేశ్ రైతులకు కేవలం రూ.5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్లో నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
Madhya Pradesh: ఇక నుంచి మహిళలకు నెలకు రూ. 3వేలు.. సీఎం కీలక హామీ!
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా పండగలాంటి వార్త. ఇప్పటివరకు నెలకు రూ.1,250 అందుకుంటున్న మహిళలు ఇకపై నెలకు రూ.3,000 పొందనున్నారు.
'Dhar Gang': దక్షిణాదిని గడగడలాడించిన 'ధార్ గ్యాంగ్' అరెస్టు
దేశంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మధ్యప్రదేశ్కు చెందిన 'ధార్ గ్యాంగ్'ను అనంతపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Madhyapradesh: మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం.. కూలిన మిరాజ్ 2000 యుద్ధవిమానం.. పైలట్లకు గాయాలు
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో మిరాజ్ 2000 యుద్ధవిమానం కూలింది.
Rashtrapati Bhavan: రాష్ట్రపతి భవన్లో చరిత్రలోనే తొలి వివాహం.. వధువు, వరుడు ఎవరంటే?
భారత రాష్ట్రపతి అధికారిక నివాసమైన రాష్ట్రపతి భవన్లో తొలిసారి ఒక వివాహ వేడుకకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 12న రాష్ట్రపతి భవన్ లోపల ఈ పెళ్లి వేడుక జరగనుంది.
Madhya Pradesh: నలుగురు పిల్లల్ని కనే వారికి రూ. 1 లక్ష.. మధ్యప్రదేశ్ బోర్డు ప్రకటన
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పరశురామ్ కల్యాణ్ బోర్డు తమ కమ్యూనిటీని విస్తరించేందుకు నూతన చర్యలు చేపట్టింది.